ఆంధ్రప్రదేశ్
మే 17 నుంచి విజయవాడ నుంచే ఆర్టీసీ పాలన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 February 2016
హైదరాబాద్ : మే 17 నుంచి విజయవాడ నుంచే ఆర్టీసీ పాలనా వ్యవహారాలు కొనసాగుతాయని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆదివారం వెల్లడించారు. ఈ ఏడాది రూ.120 కోట్ల నష్టాన్ని తగ్గించామని చెప్పారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, వోల్వో బస్సుల్లో ఆఖరి రెండు వరుసలలోని ప్రయాణికులకు 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు సాంబశివరావు తెలిపారు.