ఆంధ్రప్రదేశ్‌

రూ. 10 కోట్ల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: రేణిగుండ, కుకునూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం ఫారెస్టు అధికారులు ఆకస్మిక దాడులు చేసి ఓ కంటైనర్‌లో ఉంచిన 10 కోట్ల రూపాయల విలువ చేసే 290 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వీటిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వారి కోసం గాలిస్తున్నారు.