రాష్ట్రీయం

సీఎస్ సాహ్నితో ఆంధ్ర సబ్ ఏరియా మేజర్ జనరల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్ర సబ్‌ఏరియా మేజర్ జనరల్ ఆర్‌కే సింగ్ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర సబ్‌ఏరియాకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మేజర్ జనరల్ సింగ్‌ను బొబ్బిలి వీణ, శాలువతో సీఎస్ సత్కరించారు. కార్యక్రమంలో కమాండర్ బీవీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.