ఆంధ్రప్రదేశ్
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు : ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 July 2016
కర్నూలు: సెల్ఫీ తీసుకోవడంలో నిమగ్నమై ఆకస్మికంగా రైలుకింద పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన ఘటన పాణ్యం మండలం నెరవాడ వద్ద బుధవారం జరిగింది. రైల్వే వంతెనపై ఇంజనీరింగ్ విద్యార్థి ఇద్రస్ బాషా సెల్ఫీ తీసుకుంటూ.. వెనుకనుంచి రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో బాషాను ఢీకొని రైలు వెళ్లిపోయింది. రైలు కింద పడిన బాషా అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో బాషా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.