ఆంధ్రప్రదేశ్
విద్యుదాఘాతానికి ఇద్దరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
ఆదిలాబాద్: లోకేశ్వరం మండలం పంచగుడిలో విద్యుదాఘాతంతో సోమవారం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ధర్మోరకు చెందిన భూమన్న, మోహాల వాసి నవీన్గా గుర్తించారు. బోరుబావిలో పైపులు దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది.