ఆంధ్రప్రదేశ్
రైతులకు స్థలాల కేటాయింపు వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 June 2016
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి పంటపొలాలు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించే కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి ప్రాంతంలో సోమవారం లాటరీ పద్ధతిలో రైతులకు స్థలాలు కేటాయిస్తామని సిఆర్డిఎ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు.