ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పోలీసులు ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. దిల్లీలో వికాస్ మెహందీ, కోల్‌కతలో మార్కొండ లక్ష్మణ్‌ను స్మగ్లింగ్ కేసులకు సంబంధించి అరెస్టు చేశారు. వీరిపై పిడి చట్టం కింద కేసులున్నట్లు తెలుస్తోంది.