ఆంధ్రప్రదేశ్
అనర్హతపై వైకాపా అర్జీని తిరస్కరించిన స్పీకర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 2 July 2016
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా ఇచ్చిన పిటిషన్ను ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం తిరస్కరించారు. టిడిపిలో చేరిన 13 మందిని అనర్హులుగా ప్రకటించాలని గతంలో వైకాపా స్పీకర్కు అర్జీని సమర్పించింది. అయితే, పలు సాంకేతిక లోపాల వల్ల ఆ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు.