ఆంధ్రప్రదేశ్‌

ఎపి టెన్త్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపిలో పదో తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. పరీక్ష రాసిన వారిలో 94.52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 94.77, బాలురు 94.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, కడప జిల్లా ప్రథమస్థానంలో, చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 4217 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో ఫెయిలైన వారికి జూన్ 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.