రాష్ట్రీయం

ఎమ్సెట్‌కు సర్ట్ఫికెట్ల పరిశీలనకు 8715 మంది హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ఎమ్సె ట్ సర్ట్ఫికెట్ల పరిశీలనకు శనివారం నాడు 8715 మంది హాజరయ్యారు. 1వ ర్యాంకు నుండి 68,000 ర్యాంకు వరకూ 43,354 మంది హాజరుకాగా, 68001 నుండి 82వేల ర్యాంకు వరకూ 8715 మంది హాజరయ్యారు. దీంతో శనివారం రాత్రి వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలనకు 52,069 మంది హాజరయ్యారని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరైన వారిలో ఇంత వరకూ 25,311 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేశారని చెప్పారు. 3వ తేదీన 82001 ర్యాంకు నుండి చిట్టచివరి ర్యాంకు వరకూ హాజరు కావాలని పేర్కొన్నారు. 5వ తేదీ వరకూ తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చని, 3వ తేదీ వరకూ గడువు ఉందని చెప్పారు.