రాష్ట్రీయం
రూ.5.25 లక్షలు పలికిన ఒంగోలు గిత్త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 August 2018
చాగలమర్రి, ఆగస్టు 8: ఒంగోలు గిత్త లక్షల రూపాయల ధర పలికి ఆశ్చర్యం కలిగించింది. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన రైతు ముల్లా అలాంసాగారి వౌలాలి తన వద్ద ఒంగోలు గిత్తను రూ.5.25 లక్షలకు విక్రయించాడు. కడప జిల్లా మైదుకూరు మండలం మల్లాయిపల్లెకు చెందిన రైతు గోవిందరెడ్డి ఈ గిత్తను రూ.5.25 లక్షలకు బుధవారం కొనుగోలు చేశాడు. ఐదేళ్ల వయసున్న ఈ కోడెను చిన్నప్పటి నుంచి ప్రేమగా సాకినట్టు వౌలాలి తెలిపాడు. ఈ ఒంగోలు గిత్త పలుసార్లు బండలాగుడు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకొచ్చిందని వివరించాడు.