రాష్ట్రీయం
పర్యావరణ సమతుల్యతకు మొక్కలు దోహదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 August 2018
హైదరాబాద్, ఆగస్టు 21: హైకోర్టు ప్రాంగణంలో మంగళవారం హరితహారం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల న్యాయమూర్తి రాధాకృష్ణన్ ముఖ్య అతిధిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు.
చిత్రం..హరితహారంలో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటుతున్న న్యాయమూర్తి రాధాకృష్ణన్