రాష్ట్రీయం
రాఖీ వేడుకలకు రాజ్భవన్ దూరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 August 2018
హైదరాబాద్, ఆగస్టు 24: కేరళ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తి తీవ్ర నష్టాన్నికి కారణం అయినందున రాజ్భవన్లో రాఖీ వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయించారు. ఎడతెరిపి లేని వానలతో వందలాది మంది మృతిచెందగా వేలాది మంది ప్రజలు నిలువ నీడ లేకుండా పోయారని అన్నారు. ఇలాంటి ప్రకృతి వైపరిత్యాల సమయంలో రాఖీ వేడుకలు జరుపుకోవడం సరికాదని, ప్రతి ఒక్కరు ప్రకృతి విలయానికి గురైన కేరళాను అందుకునేందుకు తమ వంతుగా చేయూత నివ్వాలని గవర్నర్ నర్సింహన్ కోరారు.