రాష్ట్రీయం

నేడే హైదరాబాద్‌కు అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షా నేడు శనివారం శంషాబాద్ వద్ద మామిడిపల్లి గ్రామంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారుర. రంగనాయకుల తండాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భళంగా విస్తృత ఏర్పాట్లుచేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పరు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేఎల్‌సీసీ కనె్వంన్షన్ సెంటర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి,పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు ఎన్ రాంచందర్ రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, తదితరులు పాల్గొంటారు.