రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతపురంలో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతిలో 42 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలో హకీంపేట (39 డిగ్రీలు) మినహాయిస్తే మిగిలిన అన్ని పట్టణాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది. వడదెబ్బకు తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం 14 మంది మరణించారు.