ఆంధ్రప్రదేశ్
రెండు రోజుల్లో టెన్త్ ఫలితాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 May 2016
హైదరాబాద్, మే 3: ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్ష ఫలితాలు రెండురోజుల్లో విడుదల చేసేందుకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. విత్హెల్డ్ జాబితా పరిష్కారం కాగానే 5న ఫలితాలు విడుదల చేయనుంది. మరీ జాప్యం జరిగితే మరుసటి రోజు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ పరీక్షల బోర్డు అధికారులు తెలిపారు. కాగా తెలంగాణ టెన్త్ ఫలితాలను సైతం ఈనెల 15లోపు ఇవ్వాలని తొలుత భావించినా, అంతకంటే ముందే ఫలితాలు సిద్ధమవుతున్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్టు బోర్డు అధికారులు వివరించారు. కాగా తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు వేల రూపాయల జరిమానాతో ఈనెల 5వరకూ గడువు ఇచ్చినట్టు బోర్డు కార్యదర్శి ఎ అశోక్ చెప్పారు.