రాష్ట్రీయం

టిటిడి బోర్డు సభ్యుడుగా అరికెల నర్సారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 28: టిటిడి పాలక మండలి సభ్యుడిగా అరికెల నరసారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డిని బోర్డు సభ్యులుగా నియమిస్తూ శనివారం రాత్రి నియామక పత్రాలు విడుదల చేశారు. ఇటీవల కాలంలో బోర్డు సభ్యులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయన్న ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆస్థానంలో నర్సారెడ్డిని నియమించారు.