రాష్ట్రీయం

చిరుతపులుల గోళ్ళు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండ్రుగొండ, జూలై 7: ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇటీవల మేకల కాపరులు హత మార్చిన ఒక చిరుతపులికి చెందిన గోళ్ళను గురువారం రామవరం రేంజర్ మధుసూదన్ స్వాధీనం చేసుకున్నారు. అబ్బుగూడెం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి అనే రైతు మృతి చెందిన ఒక పులికి చెందిన నాలుగు పంజాలను ఇంటికి తీసుకువచ్చి ఆవరణలో నిల్వ చేశాడు. ఈ సమాచారం అందుకున్న అటవీ అధికారులు లక్ష్మారెడ్డిని అదుపులోకి తీసుకొని చిరుతపులి గోళ్ళను స్వాధీనం చేసుకుని లక్ష్మారెడ్డిని కొత్తగూడెం కోర్టులో హాజరుపరిచారు.