ఆంధ్రప్రదేశ్‌

మా లాయర్ చూసుకుంటారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 30: ఓటుకు నోటు కేసు విషయమై ఎక్కువగా మాట్లాడ్డానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. మంగళవారం కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓటుకు నోటు కేసు విషయమై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. క్లుప్తంగా సమాధానం చెప్పారు. ఏసిబి ఈ కేసును వచ్చే నెల 29లోగా విచారించాలని ఆదేశించింది కదా? అని ప్రశ్నించగా, ‘అందులో ఏముంది? మీరు చదివారా? ఏం చేస్తారు? అంతా మా లాయర్ చూసుకుంటారు.’ అని సమాధానం చెప్పి విలేఖరుల సమావేశాన్ని ముగించారు.