ఆంధ్రప్రదేశ్
నేడు మంత్రివర్గ సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 September 2016
విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనుంది. ఇందులో ప్రధానంగా బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో జరిగిన చర్చలు, నిర్ణయాలు పై చర్చ జరగనుంది. భవిష్యత్లో కృష్ణాజలాల పరిరక్షణపై పంటల పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్ష జరుగుతుంది. రాష్ట్రంలో విస్తరిస్తున్న అంటువ్యాధులు, జ్వరాలు పై కూడా సమీక్ష జరుగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు జరుగనున్నాయి.