రాష్ట్రీయం

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణలో ప్రకృతిసిద్ధమైన సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్‌లో తెలంగాణ తరపున చందూలాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంపై ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రజెంటేషన్ ఇచ్చారు.