రాష్ట్రీయం

స్విస్‌చాలెంజ్ కేసు విచారణ 13కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్‌చాలెంజ్ విధానంపై విచారణను అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు గురువారం ప్రకటించింది. స్విస్‌చాలెంజ్‌పై సింగిల్ కోర్టు జడ్జి స్టే ఇచ్చిన విషయం విదితమే. అనంతరం రాష్ట్రప్రభుత్వం అపీల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారిస్తోంది. దసరా సెలవుల అనంతరం 13వ తేదీ నుంచి ఈ కేసు విచారణ చేపడుతామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాగా అడ్వకేట్ జనరల్ ఈ కేసుపై వాదనలను 30వ తేదీ వినాలని కోరగా హైకోర్టు తిరస్కరించింది.