రాష్ట్రీయం
ఆలయాలపై దృష్టి పెట్టండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 May 2017
హైదరాబాద్, మే 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల అర్చకుల అర్హతలు, వేతనాల నిర్ణయానికి సంబంధించి తుది నోటిఫికేషన్ను త్వరగా జారీ చేసేలా ప్రభుత్వానికి సూచించాలంటూ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను ఎపి అర్చక సమాఖ్య కోరింది. హైదరాబాద్లోని రాజ్భవన్లో ఎపి అర్చక సమాఖ్య ప్రతినిధులు శ్రీకంఠం నందీశ్వర్, ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు, అనంతాచార్యులు గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.