రాష్ట్రీయం

నీట మునిగి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మల రామారం, అక్టోబర్ 29: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని పెద్దపర్వతాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోగల దివ్య రిసార్ట్స్‌లో నీటిని నిల్వచేసేందుకు ఏర్పాటు చేసిన కుంటలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. భువనగిరి జోన్ ఎసిపి సాదుమోహన్‌రెడ్డి కథనం ప్రకారం... హైదరా బాద్‌లోని ఆనంద్‌బాగ్, ఆర్‌ఎల్ నగర్‌కు చెందిన కుటుంబాలు ఆదివారం సెలవుదినం కావడంతో విహారయాత్రకని వచ్చి ప్రమాదానికి గురయ్యా రు. యవకులు బండ్రు సాయకిరణ్ (25), ఆర్ కేశవ్ (24) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.