రాష్ట్రీయం

హైదరాబాద్‌లో వెంకయ్యకు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణలో మూడురోజల పర్యటన ముగించుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఉదయం వీడ్కోలు పలికారు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ వీడ్కోలు పలికినవారిలో ఉన్నారు. వెంకయ్య హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఇతర విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.