రాష్ట్రీయం

గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 19: గ్రూపు-1 మెయిన్స్ (2011) ఫలితాలను ఎపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. 152 పోస్టులకు 294 మందిని ఎంపిక చేసింది. వీరికి విజయవాడలోని ఆ సంస్థ కార్యాలయంలో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 20 వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. ఇతర వివరాలను ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.