రాష్ట్రీయం
తెప్పలపై విహహరించిన మలయప్ప స్వామి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 28 February 2018
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం తన ఉభయదేవేరులతో మలయప్ప స్వామివారు తెప్పలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించి వరాహ పుష్కరణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7గంటల నుంచి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరణిలో విహరించారు.