రాష్ట్రీయం
ఫౌరసరఫరాల సంస్థ ఎండీగా సూర్యకుమారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 March 2018
విజయవాడ, మార్చి 12: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎ.సూర్యకుమారిని పౌరసరఫరాల సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దుర్గగుడిలో తాంత్రికపూజల ఆరోపణల నేపథ్యంలో ఆమెను జీఏడీకి బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇప్పటి వరకూ ఎండీగా వ్యవహరిస్తున్న కె.రాంగోపాల్ను తదుపరి నియామకం కోసం జీఏడీకి బదిలీ చేసింది.