ఆంధ్రప్రదేశ్
బిటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 August 2016
కాకినాడ: సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రేణుకా గాయత్రి అనే విద్యార్థిని బుధవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను సహచర విద్యార్థినులు గుర్తించి పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఏ విషయాన్ని చెప్పేందుకు విద్యార్థినులు సుముఖత చూపడం లేదు.