రాష్ట్రీయం

వైసీపీది నయవంచన దీక్ష:బుద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాటం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే వైకాపా నయవంచన దీక్ష చేపట్టిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలు పెరిగిన తరువాత నిమ్మకూరు ఏ జిల్లాలోకి వస్తే ఆజిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టాలని ఎపుడో నిర్ణయించామని తెలిపారు.