ఆంధ్రప్రదేశ్‌

అక్కసుతోనే ఏపీ అభివృద్ధికి ఆటంకాలు:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అక్కసుతోనే బీజేపీ, టీఆర్‌ఎస్, వైకాపా కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన టీడీపీ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సహించబోమని, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. టీఆర్‌ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నాయకులు పాల్గొనవద్దని, బంధుత్వాలున్నా పాల్గొనవద్దని హెచ్చరించారు.