ఆంధ్రప్రదేశ్
ఆలయాల కూల్చివేతతో రాష్ట్రానికే అరిష్టం !
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 July 2016
విజయవాడ: రోడ్ల విస్తరణ, కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్ల పేరిట పురాతన ఆలయాలను కూల్చివేయడం ఈ రాష్ట్రానికే అరిష్టం అని పలువురు స్వామీజీలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై వారు ఈరోజు సిఎం చంద్రబాబును కలిసి తమ మనోభావాలను తెలిపారు. తమ అభిప్రాయాలను విన్నాక సిఎం సానుకూలంగా స్పందించారని, పుష్కరాల విషయమై తమతో సంప్రదించేందుకు సుముఖత చూపారని స్వామీజీలు తెలిపారు.