ఆంధ్రప్రదేశ్‌

విషాదాన్ని దిగమింగి పరీక్షకు హాజరైన టెన్త్ విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కుటుంబ కలహాల ఫలితంగా తల్లిదండ్రులను దుండగులు హత్య చేయగా ఆ విషాదాన్ని దిగమింగి ఓ టెన్త్ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. కడప జిల్లా మైదుకూరులో ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వెంకటేష్ ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు. తన తల్లిదండ్రులను దుండగులు హత్యచేయడంతో అతను కుంగిపోయాడు. ఈ సమయంలో పాఠశాల అధ్యాపకులు, సన్నిహితులు ధైర్యం చెప్పడంతో వెంకటేష్ పరీక్షకు హాజరయ్యాడు.