రాష్ట్రీయం
శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 30 April 2018
తిరుమల: తిరుమల శ్రీవారిని మంత్రులు నక్కా ఆనంద్బాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను అమలుచేసేందుకు నరేంద్ర మోదీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనంద్బాబు వెల్లడించారు.