ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండగ సెలవులతో భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో 22 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం, కాలినడక భక్తులకు 6 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.