రాష్ట్రీయం
టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 30 April 2018
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధానారాయణ మూర్తి సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. జేఈఓ శ్రీనివాసరాజు ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సుధానారాయణ మూర్తి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ పదవితో తనకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.