ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: టెన్త్, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షా ఫలితాలు ప్రకటించడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ లైన్లలో అన్ని కంపార్టుమెంట్లు కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనానికి 15 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్ల వద్దనే భక్తులకు మంచినీరు, ఫలహారాలను అందిస్తున్నారు. టిటిడి ఇవో సాంబశివరావు, ఇతర అధికారులు తనిఖీలు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు.