ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో ఆధారాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాపు గర్జన సందర్భంగా గత నెల 31న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు రెండు పోలీసుస్టేషన్లను, పలు వాహనాలను దగ్ధం చేసిన ఘటనలో పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. రత్నాచల్‌పై దాడి చేసిన వారి ఫొటోలను పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.