ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాపురం: అనంతపురం జిల్లా అమరాపురం మండలం కెంకర గ్రామ సమీపంలో శుక్రవారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చిలమత్తూరుకు చెందిన శ్రీధర్ తన కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్య సౌజన్య, అత్త ఉమాదేవి, అల్లుడు శశాంక్‌ను చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉమాదేవి మృతి చెందింది.