రాష్ట్రీయం

మంచినీటి పైప్‌లైన్ ప్రారంభోత్సవంలో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఉప్పల్ వెలిగుట్టలో మంచినీటి పైప్‌లైన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెరాసా, బిజెపి, తెదెపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ తదితరులు హాజరయ్యారు.