రాష్ట్రీయం
వరద ప్రాంతాల్లో సీఏం చంద్రబాబు ఏరియల్ సర్వే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 August 2018
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రాంతాల్లో బుధవారంనాడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు రూ.600 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. రెండు జిల్లాల్లో 19 మండలాల్లో 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా పరిహారం అందజేస్తామని వెల్లడించారు. హెక్టారుకు రూ.25వేలు నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు.