ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వరలక్ష్మి వ్రతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈసారి శ్రావణమాసంలో కృష్ణా పుష్కరాలు రావటంతో నాల్గవ శుక్రవారం సామూహిక వ్రతాలను ఇంద్రకీలాద్రిపై దేవస్థానం తరఫున నిర్వహించారు. గతంలో ఉచితంగా నిర్వహించే వ్రతాలకు ఈసారి రూ.1500 టికెట్‌ ధర ఖరారు చేశారు. దీనిపై విమర్శలు రావటంతో తెల్లకార్డుదారులకు ఉచితంగా వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించారు.