రాష్ట్రీయం

పేదలకు సొంతిల్లు: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్రంలోని నిరుపేదలు, మధ్యతరగితి వర్గాల వారికి సొంతిళ్లు నిర్మించి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య భరోసా ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పేదల సొంతిళ్ల కలను సాకారం చేసేందుకు ఆయన లోకేష్‌తో చర్చించారు. 2029 నాటికి అందరికి సొంతిళ్లు ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు బలోపేతానికి కృషి చేస్తానని, క్రమశిక్షణతో సేవాభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.