ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడిలో తొలిసారి మంత్రి వర్గ ఉపసంఘం బేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో తొలిసారిగా మంత్రి వర్గ ఉపసంఘం బేటీ అయింది. ‘పట్టణాభివృద్ధి విధానం- సంస్కరణల’పై ఉప సంఘం చర్చిస్తోంది. గురువారం నుంచి వరుసగా 5 మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలను యనమల చేపట్టనున్నారు. వెలగపూడి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది.