ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాళహస్తీశ్వరునికి వెండి సింహవాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాపరెడ్డి కుటుంబీకులు శనివారం 65 లక్షల రూపాయల విలువచేసే వెండి సింహవాహనాన్ని సమర్పించారు. ఈ నెల 7న మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే వాహన సేవలో ఈ వెండి సింహ వాహనాన్ని వినియోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.