ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి దర్శనం టిక్కెట్లు బ్లాకులో అమ్మేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: మూడు వేల రూపాయల విలువ చేసే శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్లను బెంగళూరుకు చెందిన భక్తులకు 33 వేల రూపాయలకు బ్లాకులో విక్రయించిన టిటిడి ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. పలువురు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో దర్శనం టిక్కెట్లు బ్లాకులో అమ్మేసిన ఉద్యోగిని వలపన్ని పట్టుకున్నారు.