ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులతో పర్యాటక సంస్థలు ముందుకు రావాలి : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు చివరిరోజున ఆయన పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగంలో వివిధ సంస్థలతో రూ.7,840 విలువైన 27 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. భాగస్వామ్య సదస్సులో పర్యాటక రంగంలో ఇవాళ రూ. 4,659 కోట్లతో 26 ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఐవరీశాండ్‌,వైకేఎం ఎంటర్‌ప్రైజెస్‌, ఇంటర్‌గ్లోబల్‌ హాస్పిటాలిటీ కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 334 ఎంవోయూలు కుదిరాయని, 4 లక్షల 80వేల 878 కోట్ల పెట్టుబడులు ఏపీలో రానున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు.