ఆంధ్రప్రదేశ్
బావిలో పడి ముగ్గురు గొర్రెల కాపరులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 December 2015
విజయవాడ: ఎ.కొండూరు మండలం మాధవరం సమీపంలో ఓ వ్యవసాయ బావిలో పడి ముగ్గురు గొర్రెల కాపరులు మరణించిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. బుధవారం సాయంత్రం దాహం తీర్చుకొనేందుకు వీరు బావి దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయారు. ఐతే రాత్రి వీరు ఇంటికి రాకపోవడంతో గురువారం ఉదయం సమీప ప్రాంతాల్లో బంధువులు గాలించగా బావిలో మూడు మృతదేహాలను గుర్తించారు.