రాష్ట్రీయం

విద్యార్థులను రోడ్డెక్కమనటం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విభజన చట్టం అమలు కోసం విద్యార్థులను రోడ్డెక్కమనటం దారుణమని వైకాపా నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండి ఉంటే అధికార పార్టీ ఊకదంపుడు ప్రసంగాలు వినాల్సి వచ్చేది కాదని అన్నారు. ప్రతిపక్ష నేత ఎన్నడూ కూడా విద్యార్థులను రోడ్డెక్కి అందోళన చేయమనలేదని, రాష్ట్ర విభజన సమయంలో తలెత్తిన పరిస్థితులను మల్లీ పునరావృతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.