ఆంధ్రప్రదేశ్
క్రిస్మస్ కంటే ముందే చంద్రన్న కానుక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 November 2017
విజయవాడ (క్రైం), నవంబర్ 27: సంక్రాంతి, క్రిస్మస్కు సంబంధించిన చంద్రన్న కానుకలు క్రిస్మస్ కంటే ముందే ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం లింగారెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం 300 నుంచి 350 కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రతిపైసా సద్వినియోగం చేస్తామన్నారు. దుర్వినియోగం అయినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. తేడా ఉన్నట్లు తేలితే టెండర్లును రద్దు చేస్తామని, అవినీతి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.